ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు కరోనా పరిస్థితుల పై వైద్య శాఖ సమీక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 19, 2022, 09:24 PM

రేపు కరోనా పరిస్థితుల పై, వ్యాక్సిన్ పంపిణీపై వైద్య శాఖ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో  మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. వైద్య శాఖ అధికారులతో కూడా మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com