ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రీడలలో తగ్గేదే లేదు అంటున్న క్రీడా శాఖ మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 20, 2022, 10:07 AM

చిన్నచింతకుంట మండలం అల్లిపురం గ్రామంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన ఇందిరమ్మ మెమోరియల్ ఇండోర్ స్టేడియం క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ లు కాసేపు సరదాగా ఇండోర్ స్టేడియంలో ఆటలు ఆడుతూ క్రీడాకారులను పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com