ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శనివారం పత్తి ధర ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 9, 800 జెండా పాత పలికింది. నిన్న ఈ రోజు పత్తి ధర స్థిరంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మిర్చి మార్కెట్ యార్డులో శనివారం వారాంతపు సెలవు కావడంతో క్రయవిక్రయాలు జరగలేదు. మార్కెట్ కు వచ్చే రైతులు కమీషన్ దారులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.