కొండాపూర్లో ప్రముఖ ఆసుపత్రి కి చెందిన నర్సు ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. వివరాల ప్రకారం నగరంలోని గచ్చిబౌలిలో ఒక ప్రముఖ ఆసుపత్రిలో నర్సు గా యువతి పని చేస్తుంది.ఆ యువతీ కొండాపూర్లోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఆ యువతీ రజని (27) గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. రజనీ స్వస్థలం ఏపీ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కచేరిపేట. యువతి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.