ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో వచ్చిన వరదలకు కాను కొంత సొమ్ముని విడుదల చేసింది. కానీ తెలంగాణకు కి మాత్రం వరదసాయంపై కేంద్రంలోని బీజేపీ తీవ్ర వివక్ష చూపించారు. 21 రాష్ట్రాలకు రూ.40,331 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసి తెలంగాణకు మాత్రం నయాపైసా ఇవ్వని కేంద్ర బీజేపీ సర్కార్ వివక్షపై నోరుమెదపని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎంపీలు. అంటూ తెరాస నాయకులూ ప్రశ్నించారు.