ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి తెరాస పార్టీ వారికి సిగ్గుండలి ! ఒకవైపున కేసిఆర్ నియంతృత్వ పోకడల వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కేసీఆర్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు తెరాస నాయకులు. కేసీఆర్ కు పోయే కాలం దగ్గర పడింది.అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులూ కోటంరెడ్డి వెంకట రెడ్డి వాపోయారు.