ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేటీఆర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 14, 2022, 10:33 PM

ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించడానికే అమిత్‌షా వస్తున్నారని అన్నారు. ఖాజీపేట రైల్వే కోచ్‌కు వివాదాస్పద భూములు ఎందుకిచ్చారని కేటీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. గిరిజన వర్సిటీకి భూములెందుకు కేటాయించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. భువనగిరి ఎయిమ్స్‌ను ఇచ్చింది ఎవరో కేటీఆర్ తెలుసుకోవాలని సూచించారు. కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపాదనలు పంపే ఓపిక టీఆర్ఎస్‌కు లేదన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com