భువనగిరి ఏరియా హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటుచేసిన డయాలసిస్ కేంద్రం, మరమ్మత్తుల శంకుస్థాపన మరియు నూతనంగా నిర్మించబడిన యూనిట్లని శుక్రవారం ప్రారంభించిన ఆర్థిక మరియు వైద్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు , ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ , ఎమ్మెల్సీ శ్రీ ఎలిమినేటి కృష్ణారెడ్డి , స్థానిక శాసనసభ్యులు శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి , తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ , ఆయిల్ పడరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి , జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి , భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బూర నర్సయ్య గౌడ్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
![]() |
![]() |