ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 11:54 AM
కేసీఆర్ సర్కార్ హైదరాబాద్ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం నిమ్స్ లో 1480 పడకలు ఉన్నాయి. త్వరలో 2000 పడకల బిల్డింగ్ ని నిర్మించనున్నామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఎర్రమంజిల్ కాలనీ వద్ద గల ఉన్న 32 ఎకరాల్లో నిర్మిస్తామని, త్వరలో పాలనాపరమైన అనుమతులు ఇవ్వనున్నామన్నారు. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలు తీర్చేలా…హైదరాబాద్‌ నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాల్టీ హాస్పిటళ్ల ఏర్పాటు జరుగుతుందన్నారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com