ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదాద్రి స్వామి వారి సేవలో ఇటలీ దేశస్తులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 10:57 AM

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని సోమవారం నాడు ఇటలీ దేశానికి చెందిన వైద్య బృందం దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శించుకున్న వారిలో ఇటలీ కి చెందిన డా. లారెంజో, పిరో, కాoడోలీ, వాలేంటినా, ప్రతీక్, హర్షిని ఉన్నారు. దర్శనం అనం తరంఈ సందర్భంగా వారు ఆలయ పునర్ నిర్మాణాలను. శిల్పకళా ఆకృతులను పరిశీలించి అద్భుతంగా ఉన్నాయని కితాబులిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ చరిత్రలో నిలిచిపో విధంగా నిర్మాణాలు ఉన్నాయని అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com