కోర్టు ఆదేశాలను ఉల్లంఘిం స్తూ హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మంగల్ హాట్ పోలీసులు మరోసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో నోటీస్ పై ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం మాట్లాడుతూ. లవ్ జిహాద్, గోహత్యలకు వ్యతిరేకంగా తను పోరాడతానని దీనిపై ఓ చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ధర్మం కోసం చేస్తానని వారు. ధర్మం కోసం బతుకుతానని రాజాసింగ్ తెలిపారు.