ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహప్రతిష్టపన మహోత్సవాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 02:24 PM

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని బరంగేడిగి శివారులోని (డాబా) గ్రామంలో నెలకొన్న శివాలయం లో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్టపన మహోత్సవాలు ఘనంగా జరుగుతనాయనని ఆలయ కమిటీ సభ్యురాలు కాషాబాయి తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యరాలు మాట్లాడుతూ బైరాపూర్ గ్రామానికి చెందిన అంగీర్గ పద్మ, అంగీర్గ దుబాయ్ విట్టల్ గౌడ్ పెద్ద కుమారుడు సంజీవ్ గౌడ్ తనవంతు సాయంగా రూ. 40, 000 వేల రూపాయలతో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహని వారు ఆలయ కమిటీ సభ్యులకు అందచేశారు. మంగళవారం ఉదయం నుంచి శివాలయం ఆలయంలో గణపతి పూజలు, అగ్ని ప్రతిష్టలు, యజ్ఞలు, ప్రత్యేక పూజ కార్యక్రమలు నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యురాలు తెలిపారు. రేపు ఉదయం శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్టపన, అన్నదాన కార్యక్రమలు ఉంటాయని వారు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com