గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పెట్ డివిజన్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది బి అర్ యస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.