శేర్లింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి డివిజన్ పరిధిలోని గురువారం తార నగర్ కి చెందిన పి. వినీత అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి) ద్వారా మంజూరైన 1, 00, 000/- ఒక లక్ష రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పత్రాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందచేశారు.