తాండూరు శాసన సభ్యుడు, పైలట్ రోహిత్ రెడ్డి, నూతన గృహ ప్రవేశానికి పలువురు మంత్రులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. విద్య శాఖ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి, మంత్రి , మల్లారెడ్డి, మంత్రి , ఎర్రబెల్లి దయాకర్, రావు మంత్రి , నిరంజన్ రెడ్డి, ఇంకా తదితరులకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమం జూన్ 7వ తేదీన జరగనుంది.