గృహలక్ష్మి పథకంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పథకం కొనసాగుతుందని, నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున లబ్ధిదారులకు ఈ స్కీమ్ను వర్తింపజేయాలని ఆదేశించారు. బేస్ మీద దశలో రూ. లక్ష స్లాబ్ దశలో రూ. లక్ష నిర్మాణం పూర్తయ్యాక మరో రూ. లక్ష. మొత్తం రూ. 3 లక్షలను ఇవ్వాలని సూచించారు. ఆయా దశల ఫోటోలు, తదితర మార్గాల ద్వారా నిర్మించుకోవాలని, పనులను పర్యవేక్షించాలని తెలిపారు.