ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 10:06 PM

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఇంటర్ కాలేజీలకు ఈ విద్యా సంవత్సరంలో మార్చి 30ని చివరి పనిదినంగా ప్రకటించారు. ఇంటర్ కాలేజీలకు మార్చి 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com