మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (మాడా) అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గం, మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.