ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ కార్యకర్తలు కాపాడుకోవడమే బిఆర్ఎస్ లక్ష్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 06:52 PM

పార్టీ కార్యకర్తలు కాపాడుకోవడమే బిఆర్ఎస్ లక్ష్యమని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో నల్గొండ మండలం కాకుల కొండారం.
గ్రామానికి చెందిన కుడతల నరసింహ గత మార్చి నెలలో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో బిఆర్ఎస్ పార్టీ తరఫున రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును కొడతల నరసింహ భార్య చంద్రకళకు అందజేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com