ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2017, 01:00 AM

హదరాబాద్‌, సూర్యప్రధానప్రతినిధిః ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు మైనంపల్లి హనుమంతరావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వీరికి ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అభ్యర్థులు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తమని పేర్కొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com