సికింద్రాబాద్ లో మరో నిర్భయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్మీజవాన్ కూతురిపై కొంతమంది దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు నెలల క్రితం ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితులు రెండు నెలల క్రితమే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది.