హైదరాబాద్: హరితప్లాజాలో జల సంరక్షణ - సామాజిక బాధ్యత అంశంపై సదస్సు జరుగుతోంది. నీటిపారుదలశాఖ, వాక్ఫర్ వాటర్ ఆధ్వర్యంలో సంయుక్త సదస్సు జరుగుతోంది. సదస్సులో మంత్రి హరీశ్రావు, ఎంపీ బీబీపాటిల్, వాక్ఫర్ వాటర్ కన్వీనర్ కరుణాకర్రెడ్డి, జలవనరుల అభివృద్ధి చైర్మన్ వి ప్రకాశ్, శ్రీధర్రావు, దేశ్పాండే, హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ... మిషన్ కాకతీయతో వర్షపు నీటిని కాపాడుకుంటున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa