హైదరాబాద్ : వైకాపా అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీ నాయకుడు, ఎంపి విజయసాయి రెడ్డి నేడు సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. 95వ రోజు గురువారం నాడు ప్రకాశం జిల్లా హజీజ్పురం వద్ద ప్రజాసంకల్ప యాత్రను ముగించుకున్న జగన్ హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ రోజు అతనిపై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారు.