ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకుల్లో కరెన్సీ కష్టాలు రాకుండా చర్యలు: ఈటల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 22, 2018, 04:21 PM

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో కరెన్సీ కష్టాలు వచ్చినవి వాస్తవమేనని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల సమాధానమిచ్చారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు 73 వేల కోట్ల 642 కోట్లు కరెన్సీ నిల్వలు ఉండేవని మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్రంలో కరెన్సీ కష్టాలపై ఇప్పటికే కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ పలుమార్లు కలిశామన్నారు. ప్రస్తుత సమయంలో బ్యాంకుల్లో కరెన్సీ కష్టాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఈటల వివరించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa