ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను అమరవీరులుగా ప్రకటించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 23, 2018, 03:12 PM

న్యూఢిల్లి :దేశం కోసం తమ ప్రాణాలర్పించిన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను అమర వీరులుగా ప్రకటించాలని వారి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరి తీసిన రోజును పురస్కరించుకుని వారి విగ్రహాల ఎదుట సమావేశమైన వారి కుటుంబ సభ్యులు భారత దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఇప్పటికీ వారిని అమరవీరులుగా పేర్కొనకపోవడం శోచనీయమని అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa