న్యూఢిల్లీ : దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన అసిఫా కుటుంబానికి రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ అసిఫా తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.