నల్లగొండ: 100 ఎకరాల పశుగ్రాసం దగ్ధంమైంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడంలో చోటుచేసుకుంది. పశుగ్రాసం మొత్తం 8 మంది రైతులకు చెందినది. అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తుంది.