ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు రెండోరోజు నల్గొండలో అమిత్‌ షా పర్యటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 23, 2017, 09:11 AM

హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నేడు రెండోరోజు నల్గొండలో పర్యటించనున్నారు. వెలుగుపల్లిలో దీన్‌దయాళ్‌ విగ్రహాన్ని అమిత్‌ షా ఆవిష్కరించనున్నారు. పెద్దదేవులపల్లిలో ఇంటింటి వెళ్లి ప్రచారం చేయనున్నారు. బూత్‌ కమిటీ మీటింగ్‌ నిర్వహించనున్నారు. గ్రామస్థులతో అమిత్‌ షా చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఓబీసీ అసోసియేషన్‌ తరపున అమిత్‌ షాను సన్మానించనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com