ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడికి సూత్రధారి ఇస్మాయిల్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 11, 2017, 02:00 PM

అనంత్ నాగ్ దాడి వెనుక లష్కరే తోయిబా సంస్థ హస్తం ఉందని నిర్ధారించారు జమ్మూ ఐజీ మునీర్ ఖాన్. పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఇస్మాయిల్ భాయ్ ఈ దాడికి పథక రచన చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో లభించిన ఆధారాలను బట్టి….ఇది లష్కరే తోయిబా పనిగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇస్మాయిల్…ఇంతకు ముందు కూడా పలు దాడుల్లో పాల్గొన్నాడని, అతని నేతృత్వంలోని టెర్రరిస్టుల టీం…అనంత్ నాగ్ దాడికి పాల్పడి ఉంటుందని మునీర్ ఖాన్ చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa