హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారంలో సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ మరి కొద్ది సేపటిలో సిట్ ఎదుట హాజరు కానున్నారు. అబ్కారీ శాఖ హెడ్ క్వార్టర్స్ లోని ఐదవ అంతస్తులో పూరిని అధికారులు విచారించనున్నారు. పూరి జగన్నాథ్ నేరుగా విచారణకు హాజరౌతారా? లేక లాయర్లను కలిసి విచారణకు గైర్హాజరౌతారా అన్నది సస్పెన్స్ గా మారింది.