నదులు పరిరక్షణ కోసం ఇషా ఫౌండేషన్, మేరీక్యూరీ హోటల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సోమాజీగూడలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఔత్సాహికులు పెద్దసంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నీటి సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకున్నారని వారు చెప్పారు. ప్రపంచంలో అత్యంత ఎక్కుగా మొక్కలు నాటే రాష్ట్రం తెలంగాణ ఇషా ఫౌండేషన్ సభ్యులు అన్నారు.