300 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జలగం వెంకటరావు అందజేశారు. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతానగర్ గ్రామాలకు చెందిన 300 మంది లబ్దిదారులకు ఆయా తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఇవాళ ఎమ్మెల్యే జలగం వెంకటరావు చెక్కులను పంపిణీ చేశారు.