హైదరాబాద్: ఓయూ వద్ద విద్యార్ధి సంఘాలు ఆందోళన చేస్తున్నారు. ధ్యాన విద్యార్ధి పుస్తక ఆవిష్కరణ కోసం ఏర్పాట్లను విద్యార్ధి సంఘాలు అడ్డుకున్నాయి. ఈనేపధ్యంలో పత్రీజి ధ్యానానికి అనుమతి ఎలా ఇస్తారని విద్యార్ధులు అందోళ చేస్తున్నారు. ఓయూ ముందు ఎలాంటి సభలు, సమావేశాలు ఉండకూదని ఆదేశాలున్నా..ఎలా అనుమతిస్తారని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు.