ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరు కానున్న జగన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2017, 10:31 AM

వైకాపా అధినేత జగన్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఎదుట నేడు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరౌతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్ర పేర నిర్వహిస్తున్న పాదయాత్రలో ఉన్న జగన్ నిన్న సాయంత్రం యాత్ర ముగించిన అనంతరం హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. ఈ రోజు కోర్టులో హాజరైన అనంతరం రేపటి నుంచి యథావిధిగా పాదయాత్ర కొనసాగిస్తారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com