నల్లగొండ : నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల వద్ద ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులను మంత్రులు హరీష్రావు, జగదీష్రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. ఫిబ్రవరి నెలాఖరులోపు ట్రయల్ రన్ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి హరీష్రావు ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.