ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 10, 2017, 03:29 PM

శామీర్‌పేట మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం స్కూల్ పిల్లలతో హైదరాబాద్‌కు వస్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పిల్లలకు గాయాలయ్యాయి. వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలంతా క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనలో బస్సు ముందుభాగం ధ్వంసమైంది. వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు విహారయాత్ర కోసం హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com