రంగారెడ్డి: కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నిడమనూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జానారెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ దాఖలుకు ముందు నాగార్జునసాగర్లోని సత్యనారాయణ స్వామి ఆలయంలో జానారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు