ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన జిల్లాల్లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

Telangana Telugu |   | Published : Sun, Feb 17, 2019, 10:54 AM

హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు చేరిన విషయం తెలిసిందే. 11 మండలాలతో నారాయణపేట, 9 మండలాలతో ములుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన రెండు జిల్లాలు నేటి నుంచి మనుగడలోకి వచ్చాయి. ఆవిర్భావ వేడుకలు ములుగు, నారాయణపేటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు రోనాల్డ్ రోస్, వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com