ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రిపురలో భారీ మొత్తం గంజాయి సీజ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 17, 2019, 04:42 PM

త్రిపుర : త్రిపుర పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని సీజ్‌ చేశారు. ధరమ్ నగర్‌ లో తనిఖీలు నిర్వహించగా..లారీలో రూ.35 లక్షల విలువ చేసే గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని ఉత్తర త్రిపుర ఎస్పీ చక్రవర్తి తెలిపారు. అగర్తలాకు అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి, లారీని సీజ్ చేశామని ఎస్పీ వెల్లడించారు. త్రిపురలో ఇప్పటివరకు రూ.5 కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు త్రిపుర పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com