ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 10:54 AM

రాజన్న సిరిసిల్ల: వేములవాడలో కొలువై ఉన్న శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి ఇవాళ భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఆలయంలో శీఘ్ర దర్శనం అమలు, ఆర్జిత సేవలు నిలిపివేశారు. ఇవాళ సోమవారం కావడం.. ముందు రెండు రోజులు సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com