హర్యానాలోని పానిపట్ జిల్లా దేవానా రైల్వే స్టేషన్లో సంజౌతా ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన పేలుడుపై నేడు పంచకుల కోర్టు తీర్పు చెప్పనున్నది. 12 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి హత్యకు గురయ్యాడు. మరొకరు బెయిల్పై ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 290 మందిని ఎన్ఐఎ ప్రశ్నించింది. సంజౌతా ఎక్స్ప్రెస్ రైలు పాకిస్తాన్ – భారత్ దేశాల మధ్య నడుస్తున్నది.