ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సంజౌతా రైలు పేలుడు ఘటనపై కోర్టు తీర్పు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 03:49 PM

హర్యానాలోని పానిపట్‌ జిల్లా దేవానా రైల్వే స్టేషన్‌లో సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలులో జరిగిన పేలుడుపై నేడు పంచకుల కోర్టు తీర్పు చెప్పనున్నది. 12 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి హత్యకు గురయ్యాడు. మరొకరు బెయిల్‌పై ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 290 మందిని ఎన్‌ఐఎ ప్రశ్నించింది. సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు పాకిస్తాన్‌ – భారత్‌ దేశాల మధ్య నడుస్తున్నది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com