ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 08:16 PM

సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈనెల 17వ తేదీన కరీంనగర్, 19వ తేదీన నిజామాబాద్ లో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ రెండు సభలలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. కరీంనగర్ లో 17న జరిగే సభలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రతి సభకు కనీసం 2 లక్షల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని ఆయన పార్టీ శ్రేణులను సూచించారు. ఎంపీ లను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలే తీసుకోవాలని కేసీఆర్ కోరారు.


 


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com