ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్న .ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే నా లక్ష్యం బీ ఎన్ రెడ్డి నగర్ రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తా.ఎల్బీనగర్ జోన్ లో ఎక్కువగా ఉన్న ఆస్థి పన్నును తగ్గిస్తా.నియోజకవర్గంలోని
చెరువులు ,కుంటలను పరిరక్షిస్తా.నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి సీఎం హమీ అని తెలిపారు. త్వరలోనే టీఆర్ఎస్లో చేరనున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిశారు.