మంత్రి మల్లారెడ్డి సమక్ష్యంలో తెరాస లో చేరిన వివిధ పార్టీల నేతలు. గౌడవెల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నేతలు ఇవాళ టీఆర్ఎస్ లో చేరారు. ఆయా పార్టీలకు చెందిన నేతలు మల్లేశ్ యాదవ్, పురుషోత్తం, నాగారాంతోపాలు సుమారు 150 మంది కార్యకర్తలకు మంత్రి మల్లారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేతలు జగన్ రెడ్డి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.