ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేవెళ్ల సమస్యల పైనే నా పోరాటం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 11:48 AM

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్ధులని ప్రకటించడం తో తెలంగాణ లో రాజకీయ వేడి మరింత పెరిగింది .తుది జాబితాలో ప్రకటించిన 8 మంది అభ్యర్థులు లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి  పేరు ఖరారు అయింది.కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియా తో మాట్లడుతూ ...నా పోరాటం ప్రత్యర్థి పార్టీల పై కాదు అని చేవెళ్ల సమస్యల పైనే  అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు .


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com