కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్ధులని ప్రకటించడం తో తెలంగాణ లో రాజకీయ వేడి మరింత పెరిగింది .తుది జాబితాలో ప్రకటించిన 8 మంది అభ్యర్థులు లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు ఖరారు అయింది.కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియా తో మాట్లడుతూ ...నా పోరాటం ప్రత్యర్థి పార్టీల పై కాదు అని చేవెళ్ల సమస్యల పైనే అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు .