కరీంనగర్ లో సభ ముగించుకొని వెళ్తున్న సీఎం కెసిఆర్.సిద్దిపేట చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామస్థులతో మాట్లాడిన సీఎం కేసీఆర్ .సీఎం హైదరాబాద్ కు వెళ్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు జై కెసిఆర్,జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం తో కాన్వాయ్ నుంచి దిగిన కెసిఆర్ గ్రామస్థులుతో ముచ్చటించారు.కెసిఆర్ సిద్దిపేట ఏమ్మెల్యేగా ఉన్న రోజుల్లో తమ ఉరూని ఆదర్శ గ్రామంగా చేశారు అని విషయాన్ని గుర్తు తెచ్చుకున్నారు గ్రామస్థులు.త్వరలో లోనే మీ గ్రామానికి వచ్చి ఒక గంట సేపు మీతో గడిపి స్థానిక సమస్యలు తెలుసుకుంటా అని గ్రామస్థులకు మాట ఇచ్చిన సీఎం కెసిఆర్
కెసిఆర్ కాన్వాయ్
రేవంత్ కాన్వాయ్