ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2019, 08:41 AM

 పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎర్ణ కథనం ప్రకారం... గుర్తుతెలియని వ్యక్తి(50) గురువారం ఉందానగర్-తిమ్మాపూర్ రైల్వేస్టేషన్‌ల మధ్య పట్టాలు దాటుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శ్రీరామ్‌రెడ్డి మృతదేహన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి సంబంధీకులు ఫోన్ : 8106801989, 040-27568355లలో సంప్రదించాలని కోరారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com