ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఇంటర్‌ బోర్డు గందరగోళంపై త్రిసభ్య కమిటీ నివేదిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2019, 10:55 AM

హైదరాబాద్‌ : ఇంటర్‌ బోర్డులో జరిగిన అవకతవకలను విచారించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నేడు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నది. బోర్డు నిర్లక్ష్యం, గ్లోబరీనా సంస్థ లోపాలను త్రిసభ్య కమిటీ తన విచారణలో గుర్తించింది. గ్లోబరీనా అర్హతలు, అనర్హతలపై త్రిసభ్య కమిటీ తన నివేదికలో ప్రస్తావించనున్నది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com