హైదరాబాద్ : ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలను విచారించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నేడు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నది. బోర్డు నిర్లక్ష్యం, గ్లోబరీనా సంస్థ లోపాలను త్రిసభ్య కమిటీ తన విచారణలో గుర్తించింది. గ్లోబరీనా అర్హతలు, అనర్హతలపై త్రిసభ్య కమిటీ తన నివేదికలో ప్రస్తావించనున్నది.