ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చివరి విడతలోనూ తప్పని ఈవీఎంల మెరాయింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2019, 09:17 AM

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ లోనూ ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఏడు  రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిన ప్రాంతంలోని 59 లోక్ సభ స్థానాలకు ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. అయితే పలు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో పలు చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లోని పలు చోట్ల ఈవీఎంలు పని చేయడం లేదు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com