ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిఫ్ట్‌గా ఇస్తానంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2019, 08:23 PM

తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్‌ఐ ఆసుపత్రిని మంజూరు చేశానని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సనత్‌నగర్‌ ఈఎస్‌ఐలో మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి ప్రారంభోత్స వం సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనత్‌నగర్‌ మెడికల్‌ కళాశాలను గిఫ్ట్‌గా ఇస్తానంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. కేంద్రం చొరవతో ఈఎస్‌ఐ మెడికల్‌ కళాశాల పూర్తి చేశామన్నారు. సనత్‌నగర్‌ ఆస్పత్రి దేశంలోనే నెంబర్‌ వన్‌ మెడికల్‌ కశాశాల అవుతుందని దత్తాత్రేయ సృష్టం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com